టాలీవుడ్ సీనియర్ నటుడు ,హీరో ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒక పక్క ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏసీ రూమ్లో కూర్చుంటూ ..కార్లలో తిరుగుతూ హీరోయిన్లతో కులుతున్నారు. See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో …
Read More »మాట మీద నిలబడటం చేతకాదా ..!
మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్బాబు,రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు నూతన సంవత్సరం శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం వీరు వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేపించారు.దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి …
Read More »వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు
వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. గాయత్రి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మోహన్బాబు చంద్రబాబును ఇన్డైరెక్ట్గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి తనానికి మంచు మోహన్బాబు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచు మోహన్ బాబు..!
తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమచారం. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మోహన్బాబు అధికార పార్టీ టీడీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవరికి ఓటేసింది..? పలాన పార్టీ అని మీకు …
Read More »వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!!
వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More »ఈ సారి మోహన్ బాబు పై పడిన కత్తి ..
టాలీవుడ్ స్టార్ హీరో ,విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు దాదాపు 3ఏళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో నటించగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ “గాయత్రి “.ఈ మూవీలో మోహన్ బాబుతో సహా ఆయన తనయుడు మంచు విష్ణు ,శ్రియ ప్రధాన పాత్రదారులుగా నటించారు.భారీ స్థాయిలో ఈ రోజు శుక్రవారం గాయత్రి మూవీ విడుదల అయింది. ఈ మూవీ రివ్యూపై ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ సంచలనాత్మక …
Read More »కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు! చంద్రబాబుపై మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ నటుడు మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు సరైంది కాదన్నారు. దాసరి నారాయణరావు మృతిచెందిన తరువాత తెలుగు సినీ ఇండస్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. కచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ స్థానం …
Read More »ఛి..ఛ్చీ… చంద్రబాబు నాకు బంధువా..!!
ఛి..ఛ్చీ… చంద్రబాబు నాకు బంధువా..!! అవును. చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు అడిగి మరీ సన్మానాలు చేయించుకుంటారు కదా..:! అన్న ప్రశ్నకు స్పందించిన మోహన్బాబు.. టీ.సుబ్బిరామిరెడ్డి కళాకారులను చాలా గౌరవిస్తారు. అందులో భాగంగానే నన్ను కూడా పిలిచి అప్పుడప్పుడు …
Read More »ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. See Also:వైసీపీలోకి టీడీపీ …
Read More »