Home / Tag Archives: mothkupalli

Tag Archives: mothkupalli

జగన్ గెలుస్తాడనే భయంతోనే చంద్రబాబు యూటర్న్..టీడీపీ మాజీ సీనియర్ నేత

చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు మొక్కుకున్నానని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి అన్నారు. కొండ ఎక్కే క్రమంలో తనకు బీపీ కూడా డౌన్ అయిందని… రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు మోసకారి అంటూ ఆయన విమర్శించారు.లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందని ఒక్క నేత కూడా మాట్లాడలేదని… చంద్రబాబు మోసగాడు అనే విషయం …

Read More »

బాబును క‌వ‌ర్ చేయ‌బోయి బుక్క‌యిన ర‌మ‌ణ‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం గురించిన సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించడ‌మేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయ‌న భ్ర‌ష్టుప‌ట్టించిన విధానాల‌ను బ‌య‌ట‌పెట్టిన‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులును టీడీపీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఆయ‌నపై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై మండిప‌డ్డారు. అయితే చంద్ర‌బాబును …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి

ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత మోత్కు పల్లి నర్సింహులు వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని …

Read More »

నగ్నచిత్రాల కేసులో తెలంగాణ తెలుగుదేశం మరో సీనియర్ నేత

తన నగ్నచిత్రాలను విడుదల చేస్తానని అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన సుజాతా రామకృష్ణన్ మరో తెలుగుదేశం నేతపై కూడా ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లను లైంగికంగా వేధించి.. వారిపై బ్లాక్ మెయిలర్ల ముద్రను వేస్తున్నారని సుజాత అంటున్నారు. ఆయన చేతుల్లో అనేక మంది బలైపోతున్నారని.. అందుకే తను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat