Home / Tag Archives: MP KAVITHA (page 3)

Tag Archives: MP KAVITHA

2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!

తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి మీ కుటుంబానికి లేదు , పడిపోయిన మీ తండ్రిని తన చేతులతో పైకి లేపి మీ కుటుంబాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ .. ఈ రోజు నిన్ను బీజేపీ చేర్చుకుందిఅంటే మీ నాన్న కు టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. నీకు , నీ అన్న కు …

Read More »

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌ట లాభ‌ప‌డ్డ జిల్లా నిజామాబాదే

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తేనే ప్ర‌జ‌ల‌కు మంచి చేసిన వార‌మ‌వుతామ‌ని ఇత‌ర పార్టీల నేత‌లు ఆలోచ‌న చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, రైస్ మిల్ల‌ర్ల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి, రైస్ మిల్ల‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గంపా నాగేంద‌ర్ ల‌తో పాటు వారి అనుచ‌రులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …

Read More »

ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం..నాయకుడికి దక్కాల్సింది పదవి..!!

ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది మన బతుకులు మార్చుకోవడానికి , మన , రాబోయే తరాల వారి భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి .. అంతే కానీ కేసీఆర్ కోసమో , కవిత , కేటీఆర్ , హరీష్ రావు ల కోసమో చేయలేదు .. మన కోసం , మన బతుకులు బాగు చేసుకోవడానికి చేసాం ..ఉద్యమకారుడు అంటే నిస్వార్ధంగా , సమాజం కోసం ఎటువంటి ప్రతిఫలం …

Read More »

వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!

గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …

Read More »

ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప‌సుపు రైతుల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ (స్పై సెస్ బోర్డ్) పసుపు పై వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్య్రమానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక సెల్ ను  ఏర్పాటు చేస్తోందని, దీనికోసం కార్యాచరణ  …

Read More »

వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర‌మంత్రికి ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీల‌క డిమాండ్‌ను తెర‌మీద‌కు తెచ్చారు. స‌మాజంలోని కీల‌కంగా ఉన్న వికలాంగుల స‌మ‌స్య కోసం ఎంపీ క‌విత ఏకంగా కేంద్ర‌మంత్రి ముందే గ‌ళం విప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ‌ మంత్రి పీయూష్ గోయల్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన ఎంపీ క‌విత కీల‌క ప్ర‌సంగం చేశారు. see also:కాంగ్రెస్‌లో క‌ల్లోలం..నేత‌ల చేరిక‌ల‌తో కొత్త …

Read More »

ఎన్నిక‌ల వేళ‌..ప్ర‌తిప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ చేసిన కేటీఆర్‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్ స‌త్తా చాటారు. తెలంగాణ టీడీపీ మ‌హానాడు నిర్వ‌హించి అన‌వ‌స‌ర గాండ్రింపులు చేసి, తొడ‌గొట్టిన తీరుకు తెల్లారే స‌రికే…మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత షాక్ ఇచ్చారు. జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ గూటికి చేరారు. జ‌గిత్యాల టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బోగ వెంక‌టేశ్వ‌ర్లు, బోగ ప్రవీణ్  టీఆర్ఎస్ గూటికి చేరారు. నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల …

Read More »

ఎంపీ కవితను కలిసిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ,నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను `ద‌రువు` వెబ్‌సైట్‌, కరణ్ కాన్సెప్ట్స్ ( సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు క‌ర‌ణ్‌రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. ద‌రువు ఎండీ క‌ర‌ణ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు.డిజిట‌ల్ జ‌ర్న‌లిజం, సోష‌ల్ మీడియాలో `ద‌రువు` ప్ర‌త్యేక‌త త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో …

Read More »

పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత

అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో …

Read More »

తెలంగాణ పథకాలపై కేంద్రం ఆసక్తి..ఎంపీ కవిత

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రప్రభుత్వం ఆసక్తిగా చూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాల వైపు కేంద్రం ఆసక్తిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat