కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద …
Read More »జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బలంగా వీస్తున్న ఫ్యాన్ గాలి.. టీడీపీకి డిపాజిట్లు కష్టమే
కర్నూలు జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. దాదాపుగా కడప తర్వాత కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. 14 నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని న్యాయకత్వంతో ముందుకెళ్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ చెల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో …
Read More »నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »ఎందుకు గెలిపించమని భాద పడుతున్న నంద్యాల ప్రజలు .వచ్చే ఎన్నికల్లో టీడీపీకీ నో..వైసీపీకి జై
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు . నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో షాపుల నిర్వాహకులెవరూ పైసా …
Read More »నంద్యాల టీడీపీ నేత వేధిస్తుండడంతో పోలీసుస్టేషన్లోనే మహిళ..!
ఏపీలో మరో దారుణం జరిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయడంపెద్ద సంచలనంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్టౌన్ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …
Read More »నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత
ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్కాలితో తన్నాడు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో …
Read More »నంద్యాలలో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…
ఏపీ రాజకీయ చరిత్రలో ఈ సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచలనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ టికెట్పై గెలిచి ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్కార్ పన్నని కుట్రలు, కుతంత్రాలకు లెక్కలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి సాధారణ ఎన్నికల్లో …
Read More »జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..
ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …
Read More »నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …
Read More »