Home / Tag Archives: narender modi (page 46)

Tag Archives: narender modi

జాతీయ శక్తిగా ఆప్ -ఎమ్మెల్యే రాఘవ్ చద్దా

కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయనుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. ఇకపై ఆప్ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన  ప్రాంతీయ పార్టీ కాదు. దేశంలో పెనుమార్పులను తీసుకువచ్చే జాతీయ శక్తిగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఢిల్లీలోని పాలన చూసిన ప్రజలు.. పంజాబ్ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు.  తమ …

Read More »

యూపీలో అఖిలేష్ యాదవ్ ముందంజ ..?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా   అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు …

Read More »

యూపీలో సంచలన తీర్పునిస్తున్న ఓటర్లు

యావత్ అఖండ భారతవాని ఎదురుచూస్తున్న  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయిన ఉదయం నుండి ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్షపార్టీలను అధిగమనిస్తూ మళ్లీ  అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 202పైగా స్థానాల్లో  బీజేపీ  అధిక్యంలో ఉంది.. 403 స్థానాలున్న  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అటు సమాజ్ వాదీ పార్టీ  …

Read More »

గోవాలో సంచలన ఎన్నికల ఫలితాలు

గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే …

Read More »

పంజాబ్ లో గెలుపు ఎవరిది..?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో మొత్తం  74 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది.  మరోవైపు అధికార పార్టీ అయిన  కాంగ్రెస్ 30, శిరోమణి అకాలీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. అయితే గతంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలకే పరిమితమైంది. ఆ రాష్ట్రంలో ప్రధాన ఆ …

Read More »

మణిపూర్ లో గెలుపు ఎవరిది..?

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలుఫలితాలు గురువారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో క్షణం కోక పార్టీ ఆధిక్యంలోకి దూసుకువస్తుంది. తాజాగా కేంద్రంలో అధికార పార్టీ అయిన  బీజేపీ హవా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో  60 అసెంబ్లీ స్థానాలున్నాయి.. ఇప్పటి వరకు 52 స్థానాల నుంచి ఫలితాలు వెడువడుతున్నాయి. బీజేపీ-27 స్థానాల్లో, కాంగ్రెస్-18 స్థానాల్లో, NPEP-5, NPF-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు …

Read More »

ఉత్తరాఖండ్ లో గెలుపు ఎవరిది…?

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల  ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి …

Read More »

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-3గ్గురు సీఎం లకు షాక్

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన  కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత  సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …

Read More »

5రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమా..?

ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …

Read More »

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి  ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో  సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat