స్క్రీన్ రైటర్గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్గా జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే నవీన్ నటుడిగానే కాకుండా మానవతా వాదిగాను నిరూపించుకుంటున్నాడు. కరోనా కారణంగా ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్టకూటి కోసం బండ్లపై …
Read More »