Home / Tag Archives: players (page 3)

Tag Archives: players

దిగ్గజ ఆటగాళ్ళు ..కొత్త అవతారం మరింత జోష్..!

భారత దిగ్గజ కబడ్డీ ఆటగాళ్ళు అనూప్ కుమార్,రాకేశ్ కుమార్ ఏడో సీసన్లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఆటకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కోచ్ లగా మారారు.పునేరి పల్టాన్ కు అనూప్, హరియాణా స్టీలర్స్ కు రాకేశ్ కుమార్ కోచ్ లుగా వ్యవహరించుచున్నారు. రాకేశ్ కుమార్ భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి భారత్ ను విజయపధంలో నడిపించగా.. అనంతరం అనూప్ కుమార్ ఆ భాద్యతలు స్వీకరించారు. వీరిద్దరికీ ఉన్న అనుభవంతో …

Read More »

వైఎస్ జగన్ అభినందనలు..!

ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …

Read More »

ఈ అమ్మాయిల‌తో శృంగారంలో పాల్గొనకూడదని ఓ దేశ ప్రజాప్రతినిధి సూచ‌న‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వచ్చిందంటే ఒక్కో జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది, వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని ఆంక్షలను కూడా ఎదుర్కొంటుంది…! తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్‌ సమరంలో సాధారణం…! అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి .. అలాంటిదే ఇదే. సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా రష్యా …

Read More »

ఈ అమ్మాయిలతో .ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ప్రతీ జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. తమ వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని సవాళ్లను కూడా స్వీకరిస్తుంది. తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయా జట్టు కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్‌ సమరంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సాకర్‌లో కోచ్‌లదే ప్రధాన భూమిక. వారు చెప్పింది చెయ్యడమే ఆటగాళ్ల పని. అలా …

Read More »

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat