ఏపీలో గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైసీపీ పార్టీ శుక్రవారం ఛార్జ్షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే …
Read More »2019 ఎన్నికలు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం కదా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరినీ ప్రలోభాలకు గురి చేశారు. చివరకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ జగన్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల నిధులను కాజేశాడు.. వేలాది ఎకరాల వక్ఫబోర్డ్ స్థలాలను కాజేసిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసినట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడినట్టుగాను వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారన్నారు. see also:ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …
Read More »అయ్య బాబోయ్.. ఏపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతోపాటు, ఇటీవల కాలంలో ఏపీ నీటి ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకున్న అవినీతి పై ఇప్పుడు ప్రజలంతా పెదవి విరుస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేర్చక పోగా.. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా అంశాన్ని సైతం పక్కన పెట్టి.. తన …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్రజలు పాల్గొని జగన్కు ఘన స్వాగతం పలకడంతోపాటు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 181వ రోజు పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ఎన్నికలకు 14 నెలలు సమయం ఉండగానే రాజీనామ చేసామన్నారు. ఎన్నికలంటే భయపడేది …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. బ్లాస్టింగ్ న్యూస్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బు మూటలను ఎరగావేసి టీడీపీలో చేర్చుకున్న విషయం విధితమే. అయితే, టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జగన్ను విమర్శించిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. వచ్చే …
Read More »పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్..! ఎలానో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్కు గుర్తు చేసి ఆవేదన వ్యక్తం …
Read More »పచ్చ మీడియాకు దిమ్మ తిరిగే సమాదానం చెప్పిన పోసాని..!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »