మొన్నటి వరకు పవర్స్టార్ పవన్ కల్యాణ్పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్. అయితే, తాజాగా.. తన ఫేస్బుక్లో లైవ్ నిర్వహించిన …
Read More »అనంతలో మద్దెల చెరువు సూరి భార్య భానుమతి… వైసీపీ నుండి పోటి..నియోజకవర్గం ఇదేనా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో జరిగిన తాజా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. గంగుల భానుమతి జగన్ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి సతీమణి అయిన భానుమతి… గత కొంతకాలంగా ఈమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం పరిధిలో సాగుతున్న …
Read More »నిరాశలో రజనీ అభిమానులు.. కారణాలు ఇవే..!!
అతడో సాధారణ వ్యక్తి. అందరిలానే కుటుంబ పోషణ కోసం బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్లతో కోలీవుడ్లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ర్టీకి అందం లేదా డ్యాన్స్ ఎంత అవసరమో తెలిసిన విషయమే. అటువంటిది ఆ రెండు లేకపోయినా కేవలం తన నటనతో, తన డైలాగ్ డెలివరీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడే సూపర్ స్టార్ రజనీకాంత్. తాను నటించిన సినిమా అది చిన్నదా..? పెద్దదా..? అనే …
Read More »పవన్ రాజకీయంపై జూ.ఎన్టీఆర్ సంచలన కామెంట్..!!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తాను హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే జనసేనపార్టీ విస్తరణపై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించారు. ఈ పర్యటన ఆద్యాంతం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. అందుకు దగ్గట్టు తన పంచ్ డైలాగ్లతో, పలువురు …
Read More »చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న గిడ్డి ఈశ్వరి”
చంద్రబాబు కుఠిల రాజకీయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విలువలు మూటగట్టి.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు డబ్బు, ప్రాజెక్టులు, పదవి ఆశలు చూపిమరీ ఇతర పార్టీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా చంద్రబాబు తన కుఠిల రాజకీయాలను కొనసాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని తన పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ మారారంటే చిన్న విషయం …
Read More »విజయవాడలో టీడీపీని దెబ్బతీయడానికి ఏకమైన అన్ని పార్టీలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఈరోజు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను …
Read More »జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలంట… యనమల రామకృష్ణుడు
ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు …
Read More »ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చిన మనోజ్!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి ఏం మాట్లాడని మంచు మనోజ్ తమిళ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాట లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు. కమల్ హాసన్ మేధావి అని, ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉందని, తమిళనాట పరిస్థితులపై, రాజకీయాలపై ఆయనకు ఉన్నంత అవగాహన ఇంకెవరికీ లేదని, ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అభిలషించాడు. కమల్ …
Read More »వేణుమాధవ్… చంద్రబాబు వెంట పడుతున్నది ఇందుకేనా
నటుడు వేణుమాధవ్కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …
Read More »టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …
Read More »