ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్లో మొమోరియల్ …
Read More »