ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందిన సంగతి విధితమే. అయితే ఈ తరుణంలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భారత రాష్ట్రపతిగా గెలుపొందిన క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీ శాఖకి సంబంధించి చోటాడేపూర్ జిల్లా బీజేపీ ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల సభకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మికాంత్ ఫుల్లుగా తాగొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్, టీఆర్ఎస్ …
Read More »