ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …
Read More »నాయుడి గారిపై తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి చమత్కారం మూమూలుగా లేదుగా..!
భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు …
Read More »అమరావతిలో ఆందోళనలపై పచ్చపత్రిక కథనం..కత్తి మహేష్ స్పందన..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతుండగా…అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో బాబుగారి సామాజికవర్గానికి చెందిన కొంతమంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు “కమ్మ”గా వంతపాడే ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు …
Read More »చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …
Read More »చంద్రబాబు బ్యాచ్పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజుల కిందట మార్షల్స్పై బాస్టర్డ్స్ అంటూ నోరుపారేసుకుంది కాగా, పైగా తనకే అవమానం జరిగింది…ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని బుకాయించాడు. దిశ చట్టంపై మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారంటూ…బాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్ కాదు ప్రభుత్వం …
Read More »సీఎం జగన్పై పవన్ వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు భాష చచ్చిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకోవడం ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ …
Read More »ఏంటీ..జగన్కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్మీ” భాష రాదులే..కాల్వ..!
ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …
Read More »షాకింగ్..చంద్రబాబుకు సూడోలాజియా ఫెంటాస్టికా మానసిక రోగం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్ను నేనే కనిపెట్టా..సెల్ఫోన్ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని …
Read More »ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్రాజు, బోనీకపూర్లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More »