ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హట్టాపిక్గా మారుతున్నాయి. గవర్నర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కూడా గవర్నర్ కామెంట్స్పై రెస్పాండ్ అయ్యారు. గవర్నర్ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్గా టీఆర్ఎస్కు చెందిన మహిళా …
Read More »