వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్ కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏ విధమైన …
Read More »‘సైరా’ యూనిట్ పై మండిపడ్డ చిరు..కారణం ఏమిటో?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.ఇందులో చిరు పాత్రకన్నా విజయ్ పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతికి సంబంధిచిన కొన్ని సీన్స్ తీసేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంపై చిరంజీవితో చర్చించగా ఆయన …
Read More »చంద్రబాబుకు మరో షాక్.. పోలవరంపై సీబీఐ విచారణకు మోడీ సర్కార్ ఆదేశం..!?
కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మరీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకున్న చంద్రబాబు సర్కార్.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తుందా..? ఇదే ఇప్పుడు నీటి రంగ నిపుణులను, రైతు సంఘాల నేతలను వెంటాడుతున్న ప్రశ్న. నిజం చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో జాతీయ హోదా పొందింది. అయితే, దీని నిర్మాణ బాధ్యతను తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నా.. వినిపించుకోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లేదు.. …
Read More »పూజా హెగ్దేకు చిర్రెత్తుకొచ్చిన వేళ!
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో తన గత చిత్రాలకంటే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూజా హెగ్దే. అయితే, ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం మూవీలో ఓ ఐటెంగ్ సాంగ్ చేస్తోంది. అంతేకాదు.. ఈ అమ్మడు చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్టు కూడా ఉన్నాయి. ఒకటి.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం …
Read More »విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు సర్కార్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »