దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు
టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …
Read More »రజనీ సూపర్ వార్నింగ్
సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు. దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ …
Read More »వరంగల్ లో దారుణ హత్య
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహానగరంలో దారుణ హత్య జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో వల్లభ్ నగర్ లో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. తన దోస్తు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య నేలకొన్న ఘర్షనను రాజీ చేసేందుకు ఆర్మీ జవాన్ అయిన ప్రేమ్ కుమార్ యత్నించాడు. ఆ సమయంలో కొంతమంది యువకులు అతనిపై దాడి చేసి కత్తితో పోడిచారు. …
Read More »తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్
తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …
Read More »బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకులు బంద్ కు మొత్తం బ్యాంకులకు చెందిన ఉద్యోగులు.. సిబ్బంది పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ఆపాలని ,ఉద్యోగులకు భద్రత తదితర అంశాలను నెరవేర్చాలని ఈ నెల 22న సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు తెలిపాయి. దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడున కొన్ని బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ఎఫెక్టు తక్కువ స్థాయిలో ఉంటుంది …
Read More »టీమిండియాకు షాక్
మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు …
Read More »జగన్ సంచలన నిర్ణయం- ఇక నెలకు రూ. 5వేలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డయాలసిస్ రోగులకు రూ పదివేల ను పెన్షన్ గా ఇస్తున్న సంగతి విదితమే. తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్ అందించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రక్తశుద్ధి చేయించుకోకున్నా ,కిడ్నీ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి నెలకు రూ.5000 వేల పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »ఫలించిన చర్చలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …
Read More »హుజూర్ నగర్ ప్రచారం బంద్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి …
Read More »