తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్కాన్ పెట్టుబడి …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. …
Read More »హీరోలకు మించి రెమ్యూనేషన్ తీసుకుంటున్న అనిరుధ్
ఈస్ట్ అయిన వెస్ట్ అయిన నార్త్ అయిన ఏదైన సరే ఇప్పటికిప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్బంప్స్కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ …
Read More »బ్రా లెస్ అందాలతో అదరగొడుతున్న రకుల్ ప్రీత్
లేటు వయసులో ఘాటు అందాలు
చూపులతోనే చంపేస్తున్న సురభి
బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఖానాపూర్ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షిస్తులై పార్టీలో ప్రజలు నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకెళ్లి తెలంగాణ …
Read More »మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనను ఖండిస్తూ సూరారం మెయిన్ రోడ్ నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు క్రైస్తవ, ముస్లిం, హిందూ సోదరులు మరియు మానవతవాదులు నిరసన తెలుపుతూ నిర్వహించిన శాంతి ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పాల్గొని సంగిభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాలు మతాలు అతీతంగా బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చుకున్నా భారతదేశం నేడు కుల మాత బేదాభిప్రాయాలతో …
Read More »గాజులరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే కెపీ
తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని గర్జన రామారం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్ స్టోన్ ది రూఫ్ టాప్ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు …
Read More »