బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే మిషన్
బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య …
Read More »టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్
హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రేపటి నుంచి జులై ఒకటో తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్లో ఇంగ్లిష్లో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.జులై 26 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్న రెస్పాన్స్ షీట్లు వెబ్సైట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. …
Read More »ఆగస్టు చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు – మంత్రి హరీష్ రావు..
ఆగస్ట్ చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో కొత్త పెన్షన్లు కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు. మరోవైపు 2014 నుంచి …
Read More »చీరకట్టులో మురిపిస్తోన్న వినాలి భట్నాగర్ అందాలు
షర్మిలకు కారు కొనిచ్చిన కమల్ హాసన్
తమిళనాడులోని కొయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ అయిన షర్మిల గాంధీపురం నుంచి సోమనూర్ రూట్లో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా పనిచేస్తోంది. ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతూ అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం ప్రయాణించారు. అనంతరం ఆ యువతి డ్రైవింగ్ నైపుణ్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయిన తండ్రి సమక్షంలో షర్మిలను ఎంపీ …
Read More »ఎరుపు రంగులో ఎరుపెక్కిస్తోన్న కియరా
వైట్ అండ్ వైట్ అదిరిపోయిన ఈషా
మత్తెక్కించే అందాలతో ఊరిస్తోన్న అంజలి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరో వైపు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా ఎస్కే మహమూద్ను నియామకమయ్యారు. ఆయన …
Read More »