టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 రన్స్ చేసింది.టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. …
Read More »ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ను తీసుకున్నారు. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Read More »ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి
ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ తొలి టీ20 ఆడనున్నది ఇండియా. అయితే వెల్లింగ్టన్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జట్టు ఈ మ్యాచ్కు ప్రిపేరయ్యింది. భారీ వర్షం వల్ల పిచ్పై ఇంకా కవర్స్ను ఉంచారు. టాస్ కూడా ఆలస్యం అవుతోంది.
Read More »విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో రెండు టీ20 ప్రపంచకప్లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్ కోహ్లీ మ్రాతం టాప్ స్కోరర్గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …
Read More »ఆడిలైడ్ లో ప్రేయసీతో రాహుల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అతియా షెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. టీ20 వరల్డ్కప్లో ఆడుతున్న రాహుల్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో ఆ జంట పెళ్లి చేసుకోనున్నట్లు రూమర్లు …
Read More »Team India కి షాక్
టీ20 వరల్డ్ కప్లో భాగంగా 10న అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే కీలక మ్యాచ్ అయిన సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హిట్మ్యాన్ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్ను నిలిపివేశాడు.
Read More »దాదాకు మద్ధతుగా దీదీ
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి …
Read More »బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు రోజర్ బిన్నీ నామినేషన్
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు మాజీ ఆల్రౌండర్ రోజర్ బిన్నీ పోటీపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్థుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానాన్ని రోజర్ బిన్నీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …
Read More »ఇంగ్లండ్ పై పాక్ ఘన విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్లో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …
Read More »