శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం నాలుగు గేట్లను శనివారం ఉదయం ఎత్తివేశారు మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం 880 అడుగులకు మించడంతో ఈ రోజు ఉదయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం …
Read More »కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు షాక్ ఇచ్చిన ముసలవ్వ
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు చుక్కెదురైంది.అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమమలో ఓ ముసలవ్వ దిమ్మతిరికే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే..అయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ వృద్దురాలిని పలకరించాడు . “అవ్వా మీకు పించన్ వస్తుందా “అని శ్రీ శైలం ఆ వృద్దురాలిని అడిగాడు. see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్ ఈ క్రమంలోనే ఆయనకు ఆ వృద్దురాలు ” నెల నెలకు 1000 రూపాయల …
Read More »మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి …
Read More »కర్నూల్ జిల్లా తవ్వకాల్లో సుమారు పది అడుగుల ఓ సొరంగం…అందులో దొరికినవి ఇవే
ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. దేవాలయ అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు. ఈ తవ్వకాలలో పురాతన వస్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి. దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ …
Read More »