తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …
Read More »రేవంత్రెడ్డి ఒక బ్రోకర్..ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ ..!!
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..
తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …
Read More »రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు..!!
ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు రానున్నాయని..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలోముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ మధుసుధనచారి వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా అయన ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »అతితెలివితో బోల్తాపడ్డ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇటు సోషల్ మీడియాలో కూడా టీఆరెస్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నది. వచ్చీరాని తెలివితేటలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అభాసుపాలు అవుతోంది. తాజాగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మీద బురదజల్లబోయి అడ్డంగా బుక్క్ అయ్యింది కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం. ట్విట్టర్ లో కేటీఆర్ కు 60% మందే అసలైన ఫాలోవర్లు ఉన్నారని, మిగతా 40% మంది …
Read More »ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్సా మాకు నీతులు చెప్పేది…కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, టీఆర్ఎస్పై విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నీతుల చెప్పడం సిగ్గుచేటని ఓ ట్వీట్లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసిన ఘటన ఆ పార్టీకే దక్కుతుందన్నారు. see also …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …
Read More »అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …
Read More »