Home / Tag Archives: tdp (page 247)

Tag Archives: tdp

బాబు అడ్డ‌గోలు మాటలు..పీకే దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

సీనియ‌ర్ నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ, అడ్డ‌గోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స్థాయిని దిగ‌జార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయ‌న‌కు…ఆయ‌న స్థాయిని గుర్తు చేస్తూ కౌంట‌ర్ ఇచ్చారు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిశోర్‌. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ …

Read More »

టీడీపీ మ‌రో అతి పెద్ద షాక్..ఈరోజే ఎస్వీ మోహాన్ రెడ్డిరాజీనామా

సార్వత్రిక ఎన్నికల ముందు క‌ర్నూల్ జిల్లాలో అధికార టీడీపీ పార్టీ భారీ షాక్‌ తగిలింది. ప్ర‌తి ప‌క్ష పార్టీ వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో టీడీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.తాజాగా ఫిరాయింప్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ …

Read More »

హర్షకుమార్ చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నట్టే.. మహాసేన

మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర …

Read More »

రాహుల్ చెప్పాడు,చంద్రబాబు పాటిస్తున్నారు..ఇదేం కర్మ సామీ..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే …

Read More »

కోరి వచ్చిన హర్షకుమార్‌ కు చంద్రబాబు వెన్నుపోటు..పార్టీలో చేరని వ్యక్తికి టికెట్

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన విషయం అందరికి తెలిసిందే,అయితే ఆయన టీడీపీలో చేరారు.ఎంపీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్‌కు బాబుగారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు షాకిచ్చారు. హర్షకుమార్‌ కు ఎటువంటి టికెట్‌ ఇవ్వకపోగా ఆ అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు.దీంతో ఆయయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే అయింది. ఇక మొన్న టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్‌ చంద్రబాబు కాళ్లపై …

Read More »

వైసీపీ దెబ్బ…టీడీపీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిన కూడా ప్రచారానికి దూరం..!

అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్‌ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి BC జనార్దన్ రెడ్డి టికెట్ వచ్చిన తరువాత కూడా ప్రచారానికి దూరం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న ఆదాల,నిన్న …

Read More »

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి

రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …

Read More »

చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం

తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్‌ సీపీ రూలింగ్‌లోకి వస్తే …

Read More »

కర్నూల్ జిల్లాలో ఓటమి భయంతో పోటీ చేయనని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్‌ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్‌ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీశైలం నుంచి టీడీపీ …

Read More »

లోకేష్‌ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat