ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని మాణిక్యాలరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం …
Read More »రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడినపుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి …
Read More »బాబు ఢిల్లీ డ్రామా…గాలి తీసేసిన జేసీ
నాలుగు సంవత్సరాల పాటు కేంద్రంలోని బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి…తనపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో పొత్తకు బైబై చెప్పేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కొత్త స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేయాలనే …
Read More »రోజురోజుకు తను చెప్పే అబద్ధాలతో దిగజారిపోతున్న బాబు..ఓట్ల కోసం మరీ ఇంతలా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు.ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా మోదీని సర్ అని పిలిచానని అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు చెప్పుకొచ్చారు.ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను కూడా పేరు పెట్టే పిలిచాను కాని సర్ అని పిలవలేదు.అలాంటిది అధికారంలోకి వచ్చిన సమయలో ఆయనను పదిసార్లు సర్ పిలిచాను కాని..రాష్ట్రము కోసం,ఆయన అహాన్ని …
Read More »500 కార్లతో రాజంపేట నుండి హైదరాబాద్ వచ్చి వైసీపీలో చేరుతున్నమేడా..!
సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకూ ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టారు …
Read More »వైసీపీలో చేరుతున్న టీడీపీ అగ్రనేతల బంధువులు, సోదరులు, టీడీపీ ఓటమి పక్కా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం …
Read More »ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తాం..విజయసాయిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయండి అన్న నినాదంతో గురువారం బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంట్ భవనం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా,విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయగా..హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.చంద్రబాబు హుద్హుద్ తుపాను లాంటివారు అందుకే ఏపీ ప్రజలను …
Read More »తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాల పంపిణీ.. నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారపార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ప్రజలు, లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్ కార్యాలయంకు వెళ్ళారు. అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నిరసనగా తహశిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్ …
Read More »టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. వైసీపీకి 23, టీడీపీకి 2స్థానాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరిలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో వైసీపీ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైఎస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 …
Read More »సీన్ డిసైడ్ అయిపోయింది.. వార్ వన్ సైడ్ అని అంతా ఫిక్స్ అయిపోయారా.. అందుకే
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రత్నం.. అయితే కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో …
Read More »