Home / Tag Archives: tdp (page 306)

Tag Archives: tdp

మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, కాంగ్రెస్‌ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఒక‌వేళ మీరు ఉండ‌క‌పోతే.. నెక్స్ట్ ప‌ది సంవ‌త్స‌రాలు బ‌తికి ఉంటారా..? నెక్స్ట్ పాతిక సంవ‌త్స‌రాలు మీరు బ‌తికి ఉంటారా..? మ‌నుషులు క‌ల‌కాలం బ‌తికి ఉంటారా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, సాలూరులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల త‌రువాత ముఖ్య‌మంత్రి అయిన సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌ధాని నిర్మాణం …

Read More »

భూమా ఫ్యామిలీకి మ‌రో బిగ్ షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్ష‌న్ ఏమిటి..? ఇంత‌కీ చంద్ర‌బాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? అస‌లేం జ‌రిగింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్నిపూర్తిగా చ‌ద‌వాల్సిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే.. క‌ర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి ఇచ్చేందుకు …

Read More »

ప‌వ‌న్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జ‌గ‌న్‌కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్‌పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …

Read More »

జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …

Read More »

వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభ‌కోణం..!

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బ్ర‌హ్మ‌లింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని, ఆఖ‌రుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టామ‌ని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ ఎత్తున మ‌ట్టిని తవ్వి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అమ్ముకున్నాడ‌ని కాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలు సుంక‌ర ప‌ద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్ర‌మాల‌పై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేత‌లు త‌న‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని …

Read More »

నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …

Read More »

వెలుగులోకి.. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి భాగోతం..!

ఏపీ ప్ర‌భుత్వం కీలు బొమ్మ‌గా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువ‌రించ‌లేక‌పోయింది. అధికార అండతో ఖ‌నిజ సంప‌ద‌ను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచార‌ణ‌కు ఆదేశించినా.. కాలు క‌ద‌ప‌ని అధికారుల‌పై హైకోర్టు క‌న్నెర్ర‌జేసింది. రిక‌వ‌రీ ఎందుకు చేయ‌లేద‌ని మండిప‌డింది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండ‌లం కోనంకిలో స‌ర్వే నెం.278/19బీలో 4.37 ఎక‌రాలు 279/30సీలో 189.31 ఎక‌రాలను సున్న‌పురాయి త‌వ్వ‌కానికి అసోసియేటెడ్ …

Read More »

చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా..!

శిశుపాలుడిలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వంద త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేశార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కు వైసీపీ పోరాటాలు, ఉద్య‌మాలు, ధ‌ర్నాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇక‌నైనా చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే భావి త‌రాలు క్ష‌మించ‌వ‌ని …

Read More »

పవన్ పై జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం పవన్ పై జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది.తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.పాదయాత్రలో ఉండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat