Home / Tag Archives: tdp (page 324)

Tag Archives: tdp

ఏపీ స్పీక‌ర్ రూ.150 కోట్ల అవినీతి వెలుగులోకి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఎప్పుడూ కూడా కోడెల శివ‌ప్ర‌సాద్ వంటి స్పీక‌ర్‌ను చూడ‌లేదు. టీడీపీ పార్టీ ప‌రంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం స్పీక‌ర్ ప‌ద‌విలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ కే చెల్లింది.. స‌త్తెన‌ప‌ల్లి, న‌ర్సారావుపేట‌లో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి, నేత‌లు అంబ‌టి రాంబాబు, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ అన్నారు. see also:ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ …

Read More »

2019లో సింహం సింగిల్‌గా వ‌స్తుంది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పే అబ‌ద్ధాల‌కు అంతు ఉండ‌దు.. అస‌మ‌ర్ధ‌, అవినీతి, అబ‌ద్ధాల పాల‌న‌కు చంద్ర‌బాబు పాల‌నే నిద‌ర్శ‌నం.. అనుభ‌వంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేత‌ల్లో సీఎం చంద్ర‌బాబునాయుడుది మొద‌టి స్థానం అంటూ ప్ర‌త్యేక హోదా కోరుతూ ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …

Read More »

కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!

ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని …

Read More »

చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావ‌రి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. …

Read More »

దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!

గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …

Read More »

‘జ‌గ‌న్ హామీతో.. వైసీపీకి జై’ కొట్టిన ఉద్యోగులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై పూల‌వ‌ర్షం కురిపిస్తూ.. జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వారిలో తానున్నాన‌న్న భ‌రోసాను క‌ల్పిస్తూ ముంద‌కు సాగుతున్నారు. …

Read More »

“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …

Read More »

‘వైసీపీకే నా ఓటు’ అంటూ ఈ విద్యార్థి ఏం చెప్పిందో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటూ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ …

Read More »

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల మ‌ధ్య తేడాలు గురించి వీరు ఏం చెప్పారో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే, వైఎస్ జ‌గ‌న్ మండే ఎండ‌ల‌ను, జోరు …

Read More »

అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పాదయాత్ర..!

ఏపీలో అధికారక టీడీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన సంఘటన ఇది. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామాస్తులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే తీరుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat