ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేల వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీని కలవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి చంద్రబాబు వంగి.. వంగి నమస్కారాలు పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శించడాన్ని …
Read More »నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …
Read More »జగన్ చేసిన పనికి.. పీ.గన్నవరం ప్రజలు ఫిదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజల సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా పీ.గన్నవరంలో కొనసాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …
Read More »టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!
ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన …
Read More »వైఎస్ జగన్కు పోలీసులు సైతం గులామ్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …
Read More »RG ఫ్లాష్ టీం సర్వేపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది. see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!! ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన …
Read More »వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!!
తెలుగు రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు ఇద్దరనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడర్గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్యమంత్రిని కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఎవరికైనా దక్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్కే. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడతాడని చెప్పడానికి నిలువుటద్దం వైఎస్ రాజశేఖర్రెడ్డి. అచ్చ తెలుగు పంచెకట్టు, …
Read More »నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు . …
Read More »ఢిల్లీలో ఉన్న చంద్రబాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్..!
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు జనాదరణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావరి జిల్లాల్లోనే వైఎస్ జగన్ పాదయాత్రకు జగన్ నుంచి మంచి స్పందన లభిస్తోందా..? వైఎస్ఆర్సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న నివేదికలు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం …
Read More »పచ్చబ్యాచ్కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్రశ్నలు..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించింది. ఇదే క్రమంలో వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ …
Read More »