Home / Tag Archives: tdp (page 350)

Tag Archives: tdp

మంత్రి అఖిల ప్రియ అవుట్ ..ఆందోళనలో భూమా వర్గీయులు ..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే షాకిచ్చారు .అందులో భాగంగా ఎప్పుడైతే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకున్నారో ఆ క్షణాన నుండి …

Read More »

చంద్రబాబు ప్రధానమంత్రి ..లోకేష్ ముఖ్యమంత్రి ..జేసీ దివాకర్ రెడ్డి..!!

తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు. బాబు దూరదృష్టి …

Read More »

మహానాడు సాక్షిగా నారా లోకేష్ మరో సారి ..!

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న టీడీపీ పార్టీ మహానాడు సాక్షిగా మరోసారి పప్పులో కాలేశారు .ఇటివల ఎమ్మెల్సీగా పెద్దలసభలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . అయితే ఉన్నఫలంగా అతిచిన్న వయస్సులోనే పెద్దల …

Read More »

 అనంతలో టీడీపీకి షాక్..వైసీపీలోకి గ్రామాలు..గ్రామాలు..!

ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గ‌మ‌నించిన నేత‌లు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ టీడీపీలోకి వలసలు జరిగాయి ..కాని ఒక్కసారిగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. …ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఇప్పుడు టీడీపీ నేత‌లు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చూశాం. తాజాగా …

Read More »

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. న‌ర‌హంత‌కుడు..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఒక న‌ర హంత‌కుడు, ఈ విష‌యాన్ని దివంగత ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు గ‌తంలోనే తెలిపారు..ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు ఔరంగ‌జేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్రంలో పాల్గొన్న మ‌రో సీనియ‌ర్ న‌టుడు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

టీడీపీ ఓటు బ్యాంక్ చీల్చిన పవన్ కళ్యాణ్…వైసీపీ సోంతం

ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి …

Read More »

ర‌ఘువీరారెడ్డిపై వైర‌ల్ న్యూస్‌..!!

2014లో అతి తెలివితో రాష్ట్ర విభ‌జ‌న చేసి తెలంగాణ‌లో తెరాస స‌హ‌కారంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపాను లొంగ‌దీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు క‌ల‌లు క‌ని బొక్క‌బోర్లాప‌డ్డ కాంగ్రెస్ తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. అధికారం సంగ‌తి స‌రే క‌నీసం డిపాజిట్ తెచ్చుకునేంత బ‌లం కూడా లేదు. కాంగ్రెస్‌లో మిగిలింది చిరంజీవి కాక‌, ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు ర‌ఘువీరారెడ్డి. అందులోను …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం..ఆస్పత్రికి తరలింపు..!

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat