కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »జగన్ పాదయాత్రకు హ్యాట్సాప్..!!
అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ర్టీకి పరిచయమైన సుమంత్, తన దైన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా, సత్యం, గోదావరి, మహానంది, ధన 51, మళ్లీ రావా వంటి విభిన్న కథలతో సినీ జనాలను అలరించాడు. అయితే, సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం సుబ్రహ్మణ్య పురం. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో హీరో …
Read More »జగన్ దూకుడుకు గుంటూరు మిర్చి ఘాటు కూడా చిన్నబోయింది ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇప్పటివరకు చేసిన పాదయాత్ర అంటే దాదాపు పదహారు ఆరువందల అరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచిన పాదయాత్ర వేరు తాజాగా …
Read More »శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిది -బాబు ఆస్థాన మీడియా సర్వే ..!
ఏపీలో వెనకబడిన జిల్లాలలో ఒకటి శ్రీకాకుళం ..పేరుకు వెనకబడిన కానీ జిల్లా కానీ రాజకీయ చైతన్యం మాత్రం అంతకు మించి ప్రజల్లో ఉంది.అయితే రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎవరు పాగా వేయనున్నారు ..ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి ..స్థానిక ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశం మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా అది కూడా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు …
Read More »ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!
టార్గెట్ – 2019 ఎలెక్షన్స్, ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే పన్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూలస్తంభమైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలల్లో కోట్లకు కోట్లు నగదు సరఫరా అయింది. ఇలా …
Read More »ఏబీఎన్ “ఆంధ్రజ్యోతి”కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు. గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం …
Read More »పబ్లిసిటీ పిచ్చి పీక్ కు చేరిందా-వీడియో వైరల్ ..!
పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ఏమి చేయకపోయిన కానీ అది చేస్తున్న ..ఇది చేస్తున్న ..ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని తన ఆస్థాన మీడియా ద్వారా …
Read More »జగన్కు పోయే కాలం దగ్గరపడింది.. ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పోయే కాలం దగ్గరపడిందట. ఈ మాటనే ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఇవాళ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఉదయం మంచచిమీద నుంచి లేచినప్పట్నుంచి, మళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడమే …
Read More »