2 లక్షలా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించి దుబాయ్లోని నల్లధనం విలువ..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో అతి సంపన్నుడు అన్న వాస్తవాన్ని ఇటీవల జరిగిన సర్వే తేల్చిన విషయం తెలిసిందే.చంద్రబాబు నాయుడు దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్నుడు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక నల్లధనం కలిగిన ముఖ్యమంత్రుల్లోనూ ఫస్ట్ప్లేస్ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు తాను చేసిన …
Read More »చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »ఏపీ రాజకీయాలపై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »ఆ పెట్టుబడి చంద్రబాబు బినామీదే..! ఆధారాలతో సహా మీ కోసం..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటికీ విదేశాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నిజంగానే విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారా..? అమరావతిలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీల్లో చంద్రబాబుకు సంబంధించినవి ఎన్ని..? చంద్రబాబు నాయుడు తన బినామీలతోనే అమరావతిలో పెట్టుబుడలు పెట్టిస్తున్నారా..? రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి లాక్కున్న భూములను చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, రాజకీయ …
Read More »తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!!
తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!! అవును, ప్రస్తుత ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్తను ఇప్పుడు అటు టీడీపీ వర్గాలతోపాటు ఇటు వైసీపీ వర్గాలు కన్ఫాం చేశాయి. అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై పలు సందర్భాల్లో మంత్రి అఖిల ప్రియ తన అభిమానాన్ని చాటుకున్న విషయం …
Read More »సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »2019లో ప్రజలే జగన్ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రజలే వెలివేస్తారని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. అత్యున్నత దేశమైన భారత్లో వైఎస్ జగన్ ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారన్నారు. 16 నెలలపాటు జైలు జీవితం గడిపి వచ్చిన అంతర్జాతీయ నేరస్తుడు వైఎస్ జగన్ అని, …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »దైవ సన్నిధిలో ఈ ఘటనలు దేనికి సంకేతం..??
నాడు గోదావరి పుష్కరాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్టలో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణంలో నలుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కార్ తీరా 35 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోనూ చోటు చేసుకుంది. …
Read More »గజ దొంగలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..!!
వైఎస్ జగన్ ఓ దొంగ, కాదు.. కాదు.. ఓ పెద్ద గజ దొంగ, అది కూడా కాదు.. గజదొంగలలకే జగన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన అన్నారు. కాగా, శుక్రవారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన …
Read More »