Home / Tag Archives: tdp (page 411)

Tag Archives: tdp

చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …

Read More »

జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!

ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …

Read More »

ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …

Read More »

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు. See Also:చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్ర‌మంత్రి..!! ఈ క్రమంలో ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీ… ఓ ద‌ద్ద‌మ్మ‌ల పార్టీ..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద ద‌ద్ద‌మ్మ‌లు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేత‌ల‌పై, వైసీపీ పార్టీ అధినేత‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స‌మావేశాలకు రాకుండా రోడ్ల‌వెంబ‌డి తిరుగుతున్నార‌ని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జ‌గ‌న్ క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడిగా ఉండేందుకు అర్హుడు కాద‌న్నారు. …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్ర‌మంత్రి..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతో లెక్క‌లు తేలుస్తానంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు …

Read More »

టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …

Read More »

ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …

Read More »

టీడీపీకి మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు గుడ్ బై..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో చేప‌ట్టిన స‌మీక‌ర‌ణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయ‌బోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, గ‌తంలో బోండా ఉమ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు తీరా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో బోండా ఉమ‌కు చోటు క‌ల్పించ‌క‌పోగా.. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ బోండా ఉమను ప‌క్క‌న‌పెట్టేశారు. ఇప్పుడు అదే ప‌రిస్థితి వ‌ర్ల‌రామ‌య్య‌కు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat