ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్కు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టు పెట్టారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు మోసానికి బలైపోయిన వారేనని చెప్పడంలో …
Read More »చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్పై ఉన్న కేసులు వీగిపోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు హ్యాప్పీగా ఉన్నారు. see …
Read More »2019లో జగన్ సీఎం అవడం ఖాయం..! కారణాలు చెప్పిన నటుడు శివాజీ..!!
సినీ నటుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్న తరుణంలో, వైఎస్ జగన్ మాత్రం ఏపీకి దక్కాల్సిన ఫలాల గురించి వెలుగెత్తి చాటారన్నారు. అలాగే, …
Read More »కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియస్..!!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇన్పటికే వీరిని అరెస్టు చేయాలని డోన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయణరెడ్డి హత్య కేసులో అరెస్టు చేయాలని ఇచ్చిన …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ …
Read More »చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు మోడీ ప్రభుత్వంపై, ఇటు చంద్రబాబు సర్కార్పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. మోడీ, చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను …
Read More »అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ
కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం …
Read More »Big Breaking News: ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జగన్ సంచలన ప్రకటన..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాగా, బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పగా.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను సమర్ధిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్పై ఉన్న …
Read More »చంద్రబాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్రతి పక్ష నేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజా సంకల్పాయాత్రలో వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చేరిగారు. ప్రకాశం జిల్లాలో 105 రోజు పాదయాత్రలో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను …
Read More »