Home / Tag Archives: tdp (page 431)

Tag Archives: tdp

ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..

జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …

Read More »

ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …

Read More »

జ‌గ‌న్ సీరియ‌స్‌.. ప‌వ‌న్‌కు చెక్.. చంద్ర‌బాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైట‌ర్‌..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాలు క‌రెక్ట్‌గా గ‌మ‌నిస్తే.. ఆయ‌న జ‌గ‌న్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్న‌ప్పుడు అంటే క‌రెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయిన‌ప్పుడు ఆ మ్యాట‌ర్‌ని డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ప‌వ‌న్ బ‌య‌ట‌కు …

Read More »

ప‌వ‌న్ డెడ్‌లైన్‌… లైట్ తీసుకున్న టీడీపీ-బీజేపీ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఒక‌నాటి ఆయ‌న మిత్ర‌ప‌క్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయ‌ని అంటున్నారు. కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి  అన్యాయం జ‌రిగింద‌ని దీన్ని ప్ర‌శ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వెంట‌నే దాని పేరును జేఎఫ్‌సీగా ప‌వ‌న్ మార్చారు. అయితే ఈ సంద‌ర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అన్నీ ఇచ్చేశామ‌ని బీజేపీ చెప్తుండటం, అర‌కొర‌గా ఇచ్చారని టీడీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో …

Read More »

వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కొడుకు అరెస్ట్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత ,పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు హత్య చేసిన సంగతి తెల్సిందే.దీనిపై జిల్లాలో డోన్ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం ,టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబు హస్తముందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి …

Read More »

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను చూస్తూ..కెమెరాకు..! ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. దానికి కార‌ణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రనే. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఆరు నెల‌ల‌పాటు క‌డ‌ప నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు మూడువేల కిలోమీట‌ర్లు న‌డిచేందుకు నిర్ణ‌యించిన విష‌యం …

Read More »

చంద్ర‌బాబును ట్యాగ్ చేస్తూ.. జ‌గ‌న్ సెన్షేష‌న్ ట్వీట్‌.. వేల‌ల్లో షేర్లు.. ల‌క్ష‌ల్లో లైక్‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినతే జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. …

Read More »

జ‌గ‌న్ మాస్ ఛాలెంజ్‌.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్ర‌త్యేక‌ హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాద‌యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జ‌గన్ మాట‌లు ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »

జగన్ దెబ్బకు ఆగం ఆగమైన టీడీపీ మంత్రి …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …

Read More »

తెలుగు రాజ‌కీయాల్లో అద్భుతం.. చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబుకు మ‌రో స‌వాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాద‌యాత్ర‌లో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామ‌ని జ‌గన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat