కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .ఈ బడ్జెట్ పై ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు నేత వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .తాజాగా ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో …
Read More »మోదీ సర్కార్ బడ్జెట్… అజ్ఞాతంలో జనసేనాని.. ఇందుకు కదా మిమ్మల్ని అలా అనేది కళ్యాణ్జీ..!
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశ్నలు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే పవన్కు ఇది మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఏం చెప్పావ్ నాయకా..?
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …
Read More »జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …
Read More »ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …
Read More »విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జగన్ ఏం చెప్పాడు భయ్యా..?
రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజులకి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గట్టిగా చెప్పాలంటే జగన్కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ …
Read More »సర్వే రిపోర్ట్ లీక్ అవడంతో… లగడపాటి వర్సెస్ చంద్రబాబు.. మూడురోజుల్లో తెడ్డు తిరగబడింది..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ సర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియర్ నేత లగపాటి రాజగోపాల్ నేరుగా అమరావతికి వచ్చి.. బాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు నిర్వహించి వెళ్లారు. బాబుతో లగడపాటి ఇటీవల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చర్చలేవీ రాజకీయాలకు సంబంధించినవి కావని రాజగోపాల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎప్పటికప్పుడు ఏపీ …
Read More »2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ …
Read More »లగడపాటి లేటెస్ట్ సర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాతకం.. పడేది ఎన్నిఓట్లంటే…!
ఏపీలోని విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ అత్యంత కీలకమైన నియోజకవర్గం పశ్చిమం. అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో 2014లో వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన జలీల్ఖాన్ ఆయన ముస్లిం సామాజిక వర్గం నుంచి బాబు కేబినెట్లో మంత్రిగా ఎవరూ లేకపోవడంతో తనకు గ్యారెంటీగా మంత్రి పదవి దక్కడం …
Read More »2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర …
Read More »