Home / Tag Archives: tdp (page 444)

Tag Archives: tdp

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఘోర అవ‌మానం..!!

టీడీపీ నాయ‌కుల భూ దాహానికి అంతులేద‌ని మ‌రోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణిపై భూ క‌బ్జా కేసు న‌మోద‌వ‌డ‌మే. కేసు న‌మోదైంది బోండా సుజాత‌పైనే అయినా వెన‌కుండి న‌డిపించింది మాత్రం బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావేన‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఒక ఎమ్మెల్యేకు త‌న భార్య ఏం చేస్తుంద‌న్న‌ది తెలియ‌ద‌న‌డం అతిశ‌యోక్తి కాదేమో..!! see also …

Read More »

ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. టీడీపీకి నా స‌పోర్ట్ ఉండ‌దు.. తేల్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయ యాత్రను తెలంగాణ‌లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత ఏపీలో మొద‌లు పెట్టిన ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పెంచింది. ఇక ప‌వ‌న్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …

Read More »

ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్‌ …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌… అంతిమ యాత్ర‌లో టీడీపీ..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా తెలుసుకోవ‌డ‌మే కాకుండా.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను, ప్ర‌నాళిక‌ల‌ను ర‌చించేందుకు చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌క‌కులు. ఒక‌సారి రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పిన కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఏపీలో పాల‌న‌ను కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌జ‌ల్లో …

Read More »

జ‌గ‌న్ సీఎం కావ‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురంలో వైఎస్ జ‌గ‌న్ వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు చేరుకున్న త‌రుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మ‌రో ప‌క్క ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న …

Read More »

చంద్ర‌బాబుకు మంత్రి ప‌ద‌వి..వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాత్ర‌..!!

చంద్ర‌బాబుకు మంత్రి ప‌ద‌వి.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాత్ర‌.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబు ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు ఎంతో స‌యోధ్య‌తో, కలిసిమెలిసి ఉండేవార‌ని, త‌రువాత కాలంలో చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీని వీడిన త‌రువాత రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని …

Read More »

మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్‌ జగన్‌ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్‌కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా …

Read More »

చంద్ర‌బాబు మ‌ర్చిన‌ మెయిన్‌ పాయింట్ ప‌ట్టుకున్న జ‌గ‌న్‌.. ఇక టీడీపీని బ్లాక్ అయిన‌ట్టే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో త‌న‌ పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన హామీల‌ను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి …

Read More »

క‌న్నీళ్ల‌తో విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌కు చెప్పినా.. మొండిగా విన‌లేదా.. ఎవ‌రి కోసం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ర‌ఫ్పాడిస్తోంది. ఇక జ‌గ‌న్ నెల్లూరు పాద‌యాత్ర‌లో వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేయ‌నున్నారు. నవంబరు 6వ తేదీన క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో స్టార్ట్ చేసిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బిజీ బిజీగా ఉండ‌గా.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat