Home / Tag Archives: tdp (page 445)

Tag Archives: tdp

జ‌గ‌న్ అల‌వాట్లు.. నిజ‌మేంటో చెప్పేసిన విజ‌య‌మ్మ‌..!

వైసీపీ అధినేత జగన్‌ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమ‌ర్శించడం అవ‌స‌రం లేద‌ని.. జ‌గ‌న్ ఎలాంటివాడో స్వ‌యంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌ని చిన్న‌త‌నం నుండే విలువ‌ల‌తో పెంచామ‌ని.. చిన్న‌ప్పుడు నుండే జ‌గ‌న్ క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండేవాడ‌ని.. త‌న‌కు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు …

Read More »

జ‌గ‌న్‌కు ఒకే ఒక్క ఛాన్స్.. ఎందుకు ఇవ్వాలి.. సింపుల్ లాజిక్‌తో తేల్చేసిన వై ఎస్ విజ‌యమ్మ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ప‌లు ఆశ‌క్తిక‌ర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …

Read More »

ఈ ముగ్గురిలో జన నేత ఎవరు?

నిజ‌మైన నాయ‌కుడు అంటే జ‌నం నుంచి పుట్టేవాడు.. వ‌ర్గాలు, కులాలు, గ్రూపులు, రాజ‌కీయాలు.. ఇవ‌న్నీ క‌లిమిలేముల తార‌త‌మ్యం నుంచి పుట్టుకొచ్చిన‌వే. ఉన్నోడు లేనోళ్ల‌ను దోచుకోవ‌డం, లేనోడు క‌డుపుమండి తిరుగుబాటు చేయ‌డం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజ‌కీయ పార్టీలుగా రూపాంత‌రం చెంద‌డం. కేంద్ర పాల‌క‌ల ముందు మోక‌రిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో స్వర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత‌, పీడిత‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల క‌డుపు …

Read More »

లోక‌ల్ మీడియా స‌ర్వేలో.. సెంచురీ కొట్టే లోక‌ల్ బాయ్ ఎవ‌రు.. తేల్చేసిని ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేష‌ణ‌లు, స‌ర్వేల మీద స‌ర్వేలు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో పూర్తి వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై పూర్తి వ్య‌తిరేక‌త …

Read More »

వరి సాగు చేసే రైతులు.. సోమరిపోతుల‌ట‌..!!

వ‌రిసాగు చేసే రైతులు సోమ‌రిపోతుల‌ట‌. ఈ మాటలు అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఏపీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా రైతుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ‌లో జ‌రిగిన వ్య‌వసాయ పంట‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …

Read More »

జ‌న‌సేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ వారి వారి పార్టీ ప‌టిష్ట‌త‌ల‌పై అంచ‌నాల‌ను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం జ‌రిగింది. అదేంటంటే..!! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ పేరు మారుమోగింది. ఇక …

Read More »

విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్య‌పై కేసు

విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్ర‌మాల‌కు అత్యంత విలువైన స‌మాచారం.వివ‌రాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …

Read More »

వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డాడు అని చేప్పిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌దే పై చేయి..! చంద్ర‌బాబు డీలా..!!

ఆ విష‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ ఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డీలా.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వంతో పోలిస్తే వైఎస్ జ‌గ‌న్ ప‌ది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ ఏ ప‌నిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు, కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రూ క‌లిసి విమ‌ర్శ‌లు …

Read More »

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….

ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat