Home / Tag Archives: tdp (page 451)

Tag Archives: tdp

ఆ ఒక్క‌టి అడ‌గొద్దంటున్న చంద్ర‌బాబు..!!

అవును, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి అడ‌గొద్దంటున్నారు. అది చ‌దివితే మీరు న‌వ్వు ఆపుకోలేరు. ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తీసారి.. అబ‌ద్ధ‌పు హామీలు గుప్పిండం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక మీకు మీరే.. మాకు మేమే అన్న చందాన ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండ‌టం చంద్ర‌బాబుకు అల‌వాటే అని చెప్పుకోవాలి. ఇందుకు కార‌ణాలు లేక‌పోలేదు కూడాను. ఇక అస‌లు విష‌యానికొస్తే.. గ‌తంలో నారా చంద్ర‌బాబు నాయుడు తొమ్మిదేళ్ల‌పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌రిపాలించిన విషయం …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై మ‌న‌సు మార్చుకుంటున్న మీడియా..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ.. వారి హృద‌యాల‌ను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మ‌లు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అంద‌రినీ త‌న పాద‌యాత్ర‌లో చిరున‌వ్వుతో ప‌ల‌క‌రిస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన చ‌ర్య‌లు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ప్ర‌స్తుతం వైఎస్ …

Read More »

2019 ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్…!

ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …

Read More »

“నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని… చంద్రబాబు పాలన నచ్చక ఆత్మహత్య చేసుకుంటా

ఏపీలో రైతుల ఆవేదన చాల దారుణం. ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు కూడ చేసుకున్నారు. తాజాగా తన కడుపు మండి ఓ రైతు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో టీడీపీ నేతల్లో ,ప్రభుత్వ అధికారుల గుండేల్లో పరుగెడుతున్నాయి. ఆ వీడియో ఏముంది అంటే ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు …

Read More »

ఈ చిన్నారి గురించి జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొన‌సాగ‌నుంది. అయితే, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌జ‌లు వైఎస్ …

Read More »

2019 కూడా చంద్ర‌బాబుదేన‌ట‌..!!

తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకొక ఏడాది మాత్ర‌మే గడువు ఉండ‌టంతో ఇరు పార్టీల వారు వారి వారి బ‌లాలు.. అలాగే.. ఎదుటి వారి బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ అయింది. జ‌గ‌న్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్‌కు అధికారం క‌ట్ట‌బెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి …

Read More »

”జగన్ CM అవడం ఖాయం” అంటూ తేల్చి చెప్పిన TDP MP

2014 ఎన్నిక‌ల్లో బూట‌క‌పు హామీలు చెప్పి అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌లో ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై ఓ టీడీపీ నేత స్పందించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటీవ‌ల రైల్వే అధికారుల స‌మావేశానికి ఏపీ ఎంపీలు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి అనంత‌పురం ఎంపీ …

Read More »

పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇదే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొన‌సాగ‌నుంది. అయితే, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌జ‌లు వైఎస్ …

Read More »

కలెక్టరేట్‌ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే

ఏపీలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు…రోజు రోజుకు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. చాల దారుణంగా టీడీపీ న్ర‌భుత్వం రైతుల గొంతు నొక్కుతుంది. తాజాగా అప్పులపాలైన ఓ కౌలు రైతు ఏకంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత …

Read More »

మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat