కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియమైన భక్తుడిగా అర్నబ్ గోస్వామి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇక ఆయన టైమ్స్ నౌలో వర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్రర్వ్యూలో తనకున్న న్యూట్రల్ ఇమేజ్ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్లో తనుకూడా ఒకడని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. అర్నబ్ టైమ్స్ను వదిలిరావడం.. సొంతంగా రిపబ్లిక్ చానల్ పెట్టుకోవడం జరిగింది. అయితే …
Read More »చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »వైసీపీ ఫైనల్స్ జాతకం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా సర్వే..!
ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ సర్కార్కి కొంపముంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం దక్కించుకున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జాతకం తారుమారు కావడం ఖాయమని రిపబ్లిక్ మీడియా సర్వే తేల్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాలన్ని నిరంతరం శ్రమిస్తున్న వైసీపీ జాతకం కూడా ఆ సర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …
Read More »జగన్ కు అధికారం ఇచ్చే అస్త్రాలు ఇవే…!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు అండ్ గ్యాంగ్కి ఊహించని షాక్.. సంచలనం రేపుతున్న రిపబ్లిక్ మీడియా సర్వే రిపోర్ట్..!
ఏపీ రాజకీయ వర్గాల్లో రిపబ్లిక్ మీడియా విడుదల చేసిన సర్వే రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 13 పార్లమెంట్ స్థానాలు దక్కనున్నాయని రిపబ్లిక్ సర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక ఏపీలో గత ఎన్నికల రిజల్ట్ మనం గమనిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …
Read More »చంద్రబాబు అలా బతికిపోయాడట..! లేకుంటేనా..!!
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »బాబు ఘోర పరాజయం ..జగన్ ఘనవిజయం…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అరవై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర నిర్వహిస్తున్నారు .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ …
Read More »టీఆర్ఎస్లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పందన
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …
Read More »చనిపోవడానికి కొద్ది రోజుల మందు పరిటాల రవి…వల్లభనేని వంశీతో ఏం చేప్పాడో తెలుసా
అనంతపురం జిల్లా టీడీపీ దివంగత మాజీ మంత్రి పరిటాల రవితో పాటు తనను కూడ చంపుతారనే సమాచారం తనకు ఆ సమయంలో ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించారు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే …
Read More »