Home / Tag Archives: tdp (page 453)

Tag Archives: tdp

తెలంగాణను ఏపీలో కలపకముందే ధనిక రాష్ట్రం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి …

Read More »

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… లేదా..? టీడీపీ నేతలు ఇంత దారుణమా…

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతోందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై కొంత మంది అమానవీయంగా దాడి చేసి…ఆమెను ఈడ్చి పడేసి.. వివస్త్రను చేసి, ఆమహిళ దుస్తులను చింపి అవమానించిన సంగతి తెలిసిందే..తాజగా అంత కంటే దారుణంగా అదే ఏపీలోని సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం …

Read More »

చాలా మందికి తెలియని నిజాన్ని బయట ప్రపంచానికి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్

“”నేను ఢిల్లీ లో ఉద్యోగం చేసేవాడిని ;; సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ ఇంటికి వచ్చా ;;;”” “”జనవరి 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు గారింటికి (రోడ్ నంబర్ 13 , బంజారా హిల్స్ ) వెళ్ళా ;; ఆయన్ని, లక్ష్మి పార్వతిని కలసి చాలా గంటలు గడిపా ;;”” “”ఎంతైనా మహా నటుడు కదా ;; ఆయన హృదయంలో తీవ్ర …

Read More »

టీడీపీని టీఆర్ఎస్‌లో క‌ల‌ప‌డం బెస్ట్- మోత్కుప‌ల్లి

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా …

Read More »

చంద్రబాబుకు వైఎస్సార్ కు మధ్య ఉన్న తేడా ఇదే ..?

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత …

Read More »

కుప్పంలో మహిళపై నడి బజార్లో బట్టలు ఊడదీసి టీడీపీ నేతలు దాడి … వీడియో !

సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై కీచకపర్వం సాగినా సంబంధిత బాధితులు పోలీసులకు పిర్యాదు చేసిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. గత కొన్ని రోజులకు ముందు  విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం …

Read More »

మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుకుందామంటే..మంత్రి దేవినేని నో చెప్పేశాడే…

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల‌ మ‌ధ్య ఉన్న కీలక‌మైన నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముంద‌డుగు వేయ‌గా….ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నో చెప్పారు. చ‌ర్చ‌ల కంటే..ర‌చ్చ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ లేఖ‌కు స్పందించిన మంత్రి దేవినేని …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌ధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్‌..!!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం ప్రాంతంలో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్న చౌద‌ర‌య్య అనే వ్య‌క్తి రాసిన లేఖ‌తో చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మోడీ స‌ర్కార్ ముందు మ‌స‌క‌బారిన‌ట్ల‌యింది. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టులో దారుణ‌మైన అవినీతి జ‌రుగుతుంద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నులు చేయిస్తోంద‌ని, అంతేగాక‌, పురుషోత్త‌మ ప‌ట్ట‌ణ ప్రాజెక్టుకు పోల‌వ‌రం నిధుల‌ను ఖ‌ర్చు చేస్తూ కేంద్రానికి త‌ప్పుడు లెక్కలు చూపిస్తోంద‌ని మోడీ స‌ర్కార్‌కు …

Read More »

చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …

Read More »

మా నాన్న‌ను టీడీపీ చంపింది..ఆ పార్టీలో చేరే ఖ‌ర్మ‌ప‌ట్ట‌లేదుఃవంగ‌వీటి రాధా

ఏపీలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.`అంటూ ఎల్లో మీడియా చేసిన ప్ర‌చారం…సోష‌ల్ మీడియా సాక్షిగా సాగిన దుష్ప్ర‌చారానికి చెక్ ప‌డింది. స్వ‌యంగా రాధా క్లారిటీ ఇచ్చారు. మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో చేరాల్సిన ఖ‌ర్మ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat