ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు. …
Read More »టీడీపీ నేతలు జన్మభూమిలో ‘గున్నా గున్నా మామిడి’ డ్యాన్సులు…
ఏపీలో టీడీపీ నేతల పాలన గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు వేయడం ఏమిటని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది…ప్రజల సమస్యలు …
Read More »చంద్రబాబు మళ్లీ వేసేశాడు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్పటికే హైకోర్టు, రాజ్భవన్ను కట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్భవన్ను కడితే మంచిదేకదా..? అనుకుంటున్నారా..? అవును కడితే మంచిదే.. కానీ కట్టకుండానే కట్టినట్లు చెబుతూ.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే..!! ఇక అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు, రాజ్భవన్ నిర్మాణం కోసమని కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులు …
Read More »కర్నూలు అసెంబ్లీ అభ్యర్ధిని ప్రకటించిన వైఎస్ జగన్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. రైతులు ,మహిళలు ,యువత ,విద్యార్థులు జగన్ ను కల్సి తమ సమస్యలను …
Read More »ఈ అంశంతో.. జగన్ అధికారంలోకి రావడం పక్కా..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్ను సీఎంగా …
Read More »వైఎస్ జగన్ తలతో నడిచినా.. సీఎం కాలేడట..!!
బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు …
Read More »అరెరే.. జగన్పై చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!!
అరెరే.. చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!! ఇంతకీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆశలన్నీ గల్లంతవ్వడమేంటీ.. అతను సీఎం కదా..! ఏమైనా చేయగలడు అనుకుంటున్నారా..! అసలు విషయం అదికాదండీ.. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయట. అసలు మేటరేంటంటే.. జగన్పై ఉన్న ప్రతి కేసులతో.. వచ్చే ఎన్నికల్లోగా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేతలకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. …
Read More »ఆ మూడు అర్హతలు ఉన్నంత మాత్రాన.. నారా లోకేష్ సీయం అయిపోతాడా..?
ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే …
Read More »కత్తి వివాదంలో మరో టర్నింగ్ పాయింట్…
ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి.. బెజవాడ డైరెక్టర్ వివేక్తో ఓ న్యూస్ చానల్ లైవ్ డిబేట్ పెట్టిన సంగతి తెలిసిందే. వివేక్ ఆ చర్చలో భాగంగా కత్తిని తన తల్లి గురించి రెండు ముక్కలు చెప్పమని అడుగ్గా మౌనంగా ఉండిపోయి అక్కడి నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీంతతో మహేష్ కత్తి అలా వెళ్ళిపోవడంతో అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ కత్తి అలా …
Read More »Big Breaking News-నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర పంచాయితీ ,ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకు పెను ప్రమాదం తప్పింది .మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది . రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మేర్లపాక గ్రామానికి దగ్గర మంత్రి కాన్వాయ్ లో …
Read More »