ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానిక వస్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …
Read More »జగన్ పాదయాత్ర మానుకో -మాజీ కేంద్ర మంత్రి సలహా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .నిరుద్యోగ యువత ,విద్యార్ధి ,విద్యార్ధిని ,మహిళలు ,వృద్ధులు ,రైతుల నుండి మంచి ఆదరణ వస్తుంది . ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …
Read More »ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి….టీడీపీ వారేనా
ఏపీలో బాబుగారి ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడి టీడీపీలో చేరిన వైకాప ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారు. అధికార పార్టీ ప్రవేశ పెట్టిన ఇంటీంటీకి టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేపై కింతమంది యువకులు కోడిగుడ్లతో విసిరిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గంలో అదివారం రాత్రి చోటు చేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరారు. …
Read More »పవన్ కళ్యాణ్ పరువు తీసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై …
Read More »ఏపీలో బాబు హామీ ..ఇంటికో స్విఫ్ట్ కారు …
ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …
Read More »నాడు గెలిపించిన కారణాలే.. నేడు బాబును ఓడించనున్నాయా.. జాతీయ మీడియా సంచలన కథనం..!
ఏపీ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బాబు గెలుపుకి ఏవైతే కారణాలు అయ్యాయో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవే చంద్రబాబు ఓటమికి కారణాలు కానున్నాయని జాతీయ మీడియా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అసలు 2014 రాష్ట్రం విడిపోయి నప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వచ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ …
Read More »ఏపీ రైతులు ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు.. సాయం చేయండ్రా అంటే..!!
సినీ నటుడు శివాజీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై దీక్షలు, నిరసనలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతూ, యువతలో ఉత్సాహాన్ని నింపుతూ గళమెత్తిన శివాజీ గత కొంతకాలంగా సైలెంటైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సినీ నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు. చాలా మంది నాయకులు ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్రత్యేక హోదా ఏమన్నా టానిక్కా..? …
Read More »ఎమ్మెల్యే రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ..
తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు . అంతే కాకుండా స్థానిక అధికార …
Read More »