తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు,ఉద్యోగులతో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నాం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు పలు హామీల వర్షం కురిపించారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి పూట ఎనిమిది గంటల వరకు విధులు …
Read More »ఆదర్శంగా నిలిచిన జగిత్యాల కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. లంచం తీసుకున్నా తన పని చేయడం లేదని ఒక రైతు చేసిన ఫిర్యాదుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన నర్సయ్య అనే రైతు తన పేరు మీద ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని వీఆర్ఏ మహేష్ కు రూ పదివేలు ఇచ్చాడు. అయిన కానీ పట్టా ఇవ్వడం లేదని కలెక్టర్ …
Read More »వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …
Read More »ప్రగతి పథంలో తెలంగాణ మోడల్ స్కూళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి …
Read More »మంచి మనస్సున్నోడు మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన చింతకింది కుమార్ ,శారద తనయుడైన వర్శిత్ ఎనిమిది నెలల కిందట చెట్టుపై నుండి పడిపోయాడు. దీంతో ఆరోగ్య శ్రీ లేకపోవడం.. డబ్బులు లేకపోవడంతో ఎనిమిది నెలలుగా బాధపడుతున్నాడు. మంత్రి హారీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడని విషయం …
Read More »తెలంగాణలో చేపపిల్లల పంపిణీలో సరికొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత కార్యక్రమం చేప పిల్లల పంపిణీ. మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఈసారి రికార్డు స్థాయిలో 63.27కోట్లకు పైగా చేపపిల్లలను చెరువులు,కుంటల్లో వదిలారు. మరికొన్ని చోట్ల త్వరలోనే దాదాపు తొంబై లక్షలకు పైగా చేపపిల్లలను అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఇరవై …
Read More »మోస్ట్ ఇంప్రూవ్డ్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, అభివృద్ధి పథంలో సాగుతున్నదని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సంస్థ నిర్ధారించింది. సంస్థ ఇటీవల ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్(ఎస్వోఎస్)-2019’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆర్థిక, పాలనా విభాగాల్లో తెలంగాణ ఉత్తమ స్థానంలో నిలిచింది. సర్వేలో భాగంగా 35వేల చదరపు కి.మీ కన్నా ఎక్కువ వైశాల్యం, 50 లక్షలకుపైగా జనాభా కలిగిన రాష్ర్టాలను ‘పెద్ద రాష్ర్టాలు’గా, మిగతావాటిని ‘చిన్న రాష్ర్టాలు’గా …
Read More »గజ్వేల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై …
Read More »తెలంగాణలోనే మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసును నమోదు చేసిన వరంగల్ కమిషనరేట్ సుబేదారి స్టేషన్ పోలీసులు.వివరాల్లోకి వెళ్ళితే… వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తే శ్రీ విధ్య 24 సంవత్సరాలు కనిపించడం లేదు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో నివాసం వుంటూ పనినిమిత్తం హన్మకొండ సుబేదారి ప్రాంతానికి వెళ్లిన తన తమ్ముడైన బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం …
Read More »