Home / Tag Archives: telangana (page 196)

Tag Archives: telangana

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అడ్డుకోవ‌డం వెనుక మంద కృష్ణ మాదిగ ల‌క్ష్య‌మేంటి..

మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిప‌డ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …

Read More »

మంద‌కృష్ణకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చి టీ ఎమ్మార్పీఎస్‌…

తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వ‌హించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల‌ కోసం పాకులాడుతున్నాడని మండిప‌డ్డారు. వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ …

Read More »

మంత్రి హరీష్ పిలుపుతో ఊరు ఊరంతా కదిలి చరిత్ర సృష్టించింది.

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు  తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …

Read More »

సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని…..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం …

Read More »

మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …

Read More »

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం -కేంద్రమంత్రి రమేశ్ జిగజినాగి..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ …

Read More »

ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …

Read More »

సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …

Read More »

అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి  ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat