తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య నేడు బాగా తగ్గాయి. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2,40,970కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకూ 1,348 మంది మృతి చెందారు. …
Read More »‘కట్టలు’ తెంచుకున్న బీజేపీ.. ఆటకట్టించిన పోలీసులు
దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో బీజేపీ ఓటర్లను ప్రలోభ పెట్టే కుట్రను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నంచేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఇన్నోవా కారులో కోటి రూపాయలు తీసుకొని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బావమరిది సురభి శ్రీనివాస్రావును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన సురభి శ్రీనివాసరావు చందానగర్లో ఉంటూ పదేండ్లుగా …
Read More »రేపు దుబ్బాక ఓటరు ఇచ్చే తీర్పు ఉప ఎన్నికల తీర్పు మాత్రమే కాదు
ఆధిపత్యానికి, అణచివేతకు మధ్య అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య అహంభావానికి, తెలంగాణపై ప్రేమకు మధ్య అబద్ధానికి, నిజానికి మధ్య పోరాటానికి ముహూర్తం సమీపించింది. దెబ్బతగలని చేతికి దొంగకట్టు కట్టుకొని గోబెల్స్ని మించి మైకులను ఊదరగొట్టిన నేత ఒకరు. దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమై.. తామేం చేశామో.. ఏం చేయబోతున్నామో చెప్తూ నియతి తప్పకుండా ముందుకు సాగిన నాయకుడు ఇంకొకరు. బీజేపీ నేతల ఇండ్లల్లో డబ్బులు పట్టుబడితే పోలీసులపైనే ఉల్టా దాడిచేసి.. …
Read More »జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »రైతు బంధు వులంతా పేదరైతులే
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు …
Read More »ఫార్మా బ్రాండ్ హైదరాబాద్
ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్లో గ్రాన్యూల్స్ ఇండి యా, లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో …
Read More »రఘునందన్ కు మంత్రి హారీష్ రావు సవాల్
‘‘దేశంలో ఎవరింట్లో డబ్బులు దొరికినా తనవేనని బద్నాం చేస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటున్నారు. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే నీకు భయమెందుకు? అక్కడికి వెళ్లి నువ్వెందుకు అతి చేశావు? దుబ్బాకలో ప్రచారం పక్కనబెట్టి సిద్దిపేట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల చేతుల్లోంచి డబ్బులు ఎందుకు లాక్కున్నారు?’’ అని మంత్రి హరీశ్రావు.. రఘునందన్ రావును ప్రశ్నించారు. డిపాజిట్ ఓట్లు కూడా దక్కవనే ఆలోచనతో రాజకీయ సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి …
Read More »బీజేపీ పార్టీ వదంతుల పుట్ట.అబద్ధాల గుట్ట
బీజేపీ పార్టీ వందతుల పుట్ట, అబద్ధాల గుట్ట. దివాలాకోరు మాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. అందుకే ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నవారంతా విశ్వసనీయత కలిగిన టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. ఆ పార్టీ కమిటీలన్నీ కారెక్కుతున్నాయి’’ అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుప్రియాల్, షాపూర్, బందారం, నర్సంపేట, శేరుపల్లి, లింగాయ్పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎ్సలో …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »1978లోనే చరిత్ర సృష్టించిన నాయిని
నాయిని నర్సింహారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాయిని.. టంగుటూరి అంజయ్యను ఓడించారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయిని.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 1975లో ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్టు పార్టీ నాయకులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. నాయినితో పాటు పలువురిని 18 నెలల పాటు చంచల్గూడ జైల్లో పెట్టారు. ఆ …
Read More »