ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి సందర్బంగా .పివి నర్సింహారావుగారి చిత్ర పటానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూఘన నివాళి అర్పిస్తున్నాము. తెరాస కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి అధ్యక్షతన గౌరవ మినిస్టర్ కెటిఆర్ గారి సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో …
Read More »