ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More »మంత్రి పత్తిపాటి శాఖ మార్పు వెనుక అసలు గుట్టు రట్టు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేకరించారని, త్వరలో వారిపై …
Read More »మరోసారి తెరపైకి అన్నదమ్ముళ్ల విభేదాలు..!!
మరోసారి తెరపైకి అన్నదమ్ముళ్ల విభేదాలు..!! ఇప్పటి వరకు చాపకింద నీరులా కొనసాగిన బాలకృష్ణ, హరికృష్ణల విభేదాలు బయటపడ్డాయి. అది కూడా, సినీ ప్రముఖులు, అథిరథ మహారథుల సమక్షంలో నందమూరి వారసుల మధ్య విభేదాలు బయటపడటం గమనార్హం. ఇంతకీ వీరి మధ్య అంతలా విభేదాలు తలెత్తడానికి గల కారణమేమిటి..? వీరి మధ్య విబేధాలు ఎలా బయటపడ్డాయి..? అన్న వివరాల్లోకెళ్తే..!! see also : ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి …
Read More »‘మహానేత వైఎస్తో చంద్రబాబుకు పోలికా?’ చిఛ్చీ…!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »