Home / Tag Archives: trswp (page 143)

Tag Archives: trswp

తెలంగాణలో మ‌రో 20 ఏండ్లు TRS పార్టీదే అధికారం

తెలంగాణ రాష్ర్టంలో మ‌రో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని సిటీ సెంట‌ర్‌లో అర్హులైన ల‌బ్దిదారుల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల‌ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల క‌మ‌లాక‌ర్ క‌లిసి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …

Read More »

గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్‌ పిలుపు

సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్‌ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ (040 23111-1111)కు 295 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు. డయల్‌ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా సమస్యలపై …

Read More »

కేసీఆర్ మ‌రో అంబేద్క‌ర్‌గా మిగిలిపోతారు : మాజీమంత్రి మోత్కుప‌ల్లి

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడారు. ద‌ళితుల సంక్షేమం కోసం ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ద‌ళితుల గుండెల్లో అంబేద్క‌ర్ వార‌సుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. ద‌ళిత బంధును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాను. ద‌ళితులంద‌రూ సీఎం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ …

Read More »

ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ‌ : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భ‌వించింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ వేడుక‌ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 100 అపాచీ హెలికాప్ట‌ర్ల ప్యూజ్‌లేజ్ భాగాల‌ను టాటా సంస్థ త‌యారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ కార్య‌క్ర‌మంలో …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని …

Read More »

బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిన్న  గురువారం రోజున ముంపుకు గురైన నిర్మ‌ల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …

Read More »

అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం

పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్‌ వేదికగా …

Read More »

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్

నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.nఆర్థిక పునరావాస పథకం ద్వారా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఐదుగురు దివ్యాంగులకు మంజూరైన 50 వేల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక పునరావాస పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో కూడిన …

Read More »

గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదే

గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేనని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ అధికారులతో కలిసి సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్‌లకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో గురువారం సిద్దిపేట రూరల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను …

Read More »

థ్యాంక్యూ కేటీఆర్ అన్న‌య్య-ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముక్కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పుష్ప‌గుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌ల‌పై ఖ‌ర్చు పెట్టొద్ద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌పై రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చ‌న‌లో లేదా గిప్ట్ ఏ స్మైల్‌లో భాగ‌స్వామ్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat