Home / Tag Archives: trswp (page 156)

Tag Archives: trswp

ఈట‌ల రాజేంద‌ర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఫైర్

బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈట‌ల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేంద‌ర్‌గా పిల‌వాల‌ని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండ‌లంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోష‌ల్ మీడియా స‌మావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమ‌న్ హాజ‌రై ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్‌కు ఈట‌ల రాజేంద‌ర్ రాసిన లేఖ నిజ‌మైందేన‌ని, కానీ బీజేపీ ఫేక్ లేఖ‌గా చిత్రీక‌రించి …

Read More »

హుజురాబాద్‌లో ఈటలకు షాక్

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. …

Read More »

సీఎం జగన్‌ పై మంత్రి పువ్వాడ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా …

Read More »

చుక్కనీటినీ వదులుకోం – మంత్రి జగదీష్

తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటానుంచి చుక్కనీటినీ వదులుకోమని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఎన్‌ భాస్కర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం …

Read More »

తెలంగాణ సమాజం మదిని గెలిచిన ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ కార్యక్రమం

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌ రాజేంద్ర శ్రీవత్స రూపొందించిన ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ శుక్రవారం రాత్రి అంతర్జాతీయ చానల్‌ డిస్కవరీలో, డిస్కవరీ+ యాప్‌లో ప్రసారమైంది. సీఎం కేసీఆర్‌ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి ఈ డాక్యుమెంటరీ దర్పణం పట్టింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సమాజం ఆద్యంతం తిలకించి పులకించిపోయింది. దాదాపు గంటపాలు జనమంతా టీవీలకే అతుక్కుపోయారు. కార్యక్రమాన్ని తిలకిస్తూ యువత, …

Read More »

రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు. 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు. జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి …

Read More »

దుండిగల్‘ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా-ఎమ్మెల్యే కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణ వేణి కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధి, మల్లంపేట్, భౌరంపేట్ గ్రామాల్లో వర్షపు నీటి కాలువల ఏర్పాటుకు సర్వే, …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి ఫోన్ … ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇవాళ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం. అనుమతి …

Read More »

ప‌ట్ట‌ణాల్లో నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్లు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రంలో మ‌రో నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్ అందుబాటులోకి వ‌చ్చింది. నాగోల్‌లోని ఫ‌తుల్లాగూడ‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 500 ట‌న్నుల నిర్మాణ వ్య‌ర్థాల పున‌ర్వినియోగం చేస్తారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాల్లో కూడా నిర్మాణ వ్య‌ర్థాల …

Read More »

తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat