తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని వెంగళ్రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే …
Read More »జగమంత ఎత్తుకు ఎగిసింది గంగ
తెలంగాణలో చెరువుల్ల నీళ్లు.. బావుల్ల నీళ్లు.. వాగుల్ల నీళ్లు.. కుంటల్ల నీళ్లు.. కాలువల్ల్ల నీళ్లు.. తలాపు నుంచి సిగ దాకా నలుచెరగులా గోదావరి పరవళ్లు. ఇది బంగారు తెలంగాణ సాధనకు లెజండరీ విజనరీ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పలికిన నాందీవాచకం. దీనిపేరు కాళేశ్వరం. మూడే మూడేండ్ల కాలంలో జలభాండాగారంగా ఆవిర్భవించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకోబోతున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత చానల్ డిస్కవరీ.. …
Read More »వర్షపు నీటి నాలా అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వర్షపు నీటి నాలా అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు విచ్చేసి జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి నాలా ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు. సరైన ఔట్ లెట్ వ్యవస్థ లేని కారణంగా వర్షపు నీరు నిలిచి నిత్యం సమస్య …
Read More »సీఎం కేసీఆర్కు అద్భుతమైన కానుక ఇది: ఎంపీ సంతోష్
కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఇది సీఎం కేసీఆర్కు అద్భుతమైన కానుక అని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ మియావాకి …
Read More »సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి… ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. వర్క్ చార్ట్ ప్రకారం నిర్మాణ పనులు శరవేగంగా,పూర్తి నాణ్యతతో జరగాలని …
Read More »వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. …
Read More »సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు- మంత్రి కేటీఆర్ ట్వీట్
నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి …
Read More »హుజురాబాద్లో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసకు భారీ మద్దతు లభిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి, మాతోనే తెరాస… తెరాసతో మేమంటూ నినదిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బొర్నపల్లితో పాటు 12, 14, 24 వార్డులకు చెందిన పలు సంఘాల నాయకులు బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు, తమకు కావాల్సింది అభివృద్ధి అని, అది …
Read More »రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు – మంత్రి కొప్పుల
గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాఘవపట్నం, శ్రీరాముల పల్లె, వెనుగుమట్ల గ్రామాలలో రైతు వేదికలను, పల్లె ప్రకృతివనం, 13 లక్షల వ్యయం నిర్మించిన CC రోడ్లలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి గారు అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని …
Read More »ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ …
Read More »