Home / Tag Archives: trswp (page 184)

Tag Archives: trswp

ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్-మంత్రి హరీశ్ రావు.

ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో గాజు పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్రూప్‌. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్‌ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు …

Read More »

శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన  బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్‌-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్‌(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్‌ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …

Read More »

న‌ర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు త్వరలోనే భూసేకరణ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌ర్సంపేట‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ మినిస్ట‌ర్ కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ స్పెష‌ల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూముల‌ను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లాలోని న‌ర్సంపేట గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 813లోని ప్ర‌భుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎక‌రాల 29 గుంట‌ల భూమిని గుర్తించామ‌న్నారు. …

Read More »

ప్ర‌భుత్వ ఉద్యోగులైన భార్యాభ‌ర్త‌ల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త

ప్ర‌భుత్వ ఉద్యోగులైన భార్యాభ‌ర్త‌ల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ వేదిక‌గా పీఆర్సీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. …

Read More »

ప‌ట్ట‌భ‌ద్రులంద‌రికీ ధ‌న్య‌వాదాలు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి

శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప‌ట్ట‌భ‌ద్రులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.త‌న‌కు స‌హ‌క‌రించిన మిత్రుల‌కు, నాయ‌కుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ఓట్లు వేసి దీవించిన ప‌ట్ట‌భ‌ద్రుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఆయా ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా తీర్పునిచ్చారు. వార‌ణాసిలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ట్ట‌భ‌ద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగ‌పూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్య‌ర్థుల‌ను …

Read More »

సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.

Read More »

సౌర విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నాం : ‌మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌర‌విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క …

Read More »

పెన్ష‌న్ల‌కు కేంద్రం ఇచ్చేది కేవ‌లం రూ. 210 కోట్లు మాత్ర‌మే

ఆస‌రా పెన్ష‌న్ల కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవ‌లం సంవ‌త్స‌రానికి రూ. 210 కోట్లు మాత్ర‌మే అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఈ డ‌బ్బును 6 ల‌క్ష‌ల మందికే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 ల‌క్ష‌ల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్‌ుభుత్వం ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నద‌న్నారు. ఆస‌రా …

Read More »

ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గోడరాతలు, కరపత్రాలు, పోస్టర్లు కనిపించేవి. కానీ ఇప్పుడంతా ‘నెట్టింట’ ప్రచారమే హోరెత్తుతున్నది. వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు.. ఎదురుదాడులు.. అంతా సోషల్‌ మీడియాలోనే. తాజాగా హోరాహోరీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా ప్రధాన భూమిక పోషించింది. బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే సోషల్‌మీడియాను విరివిగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నది. ప్రత్యర్థులపై దాడికి, ఆరోపణలకు, విమర్శలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat