Home / Tag Archives: undavalli arun kumar

Tag Archives: undavalli arun kumar

ఎవరేమన్నా…లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ భార్య…పురంధేశ్వరీపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై వివాదం చెలరేగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఆధ్వర్యంలో పూర్తిగా టీడీపీ కార్యక్రమంలా జరిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై స్వయాన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ పురంధేశ్వరి, నారా భువనేశ్వరీలే అసలు విలన్లు అని…చంద్రబాబుతో కలిసిపోయిన పురంధేశ్వరీ కుట్రలకు పాల్పడుతోందని …

Read More »

ఆ విషయంలో సీఎం జగన్‌‌‌ను మెచ్చుకుని.. బాబు, పవన్‌లకు ఝలక్ ఇచ్చిన ఉండవల్లి..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్‌ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత …

Read More »

బుద్ధి ఉందా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. అయితే ఏపీలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఉండవల్లి అరుణ్ …

Read More »

కోడెల ఆత్మహత్యపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీసీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. వరుసగా కేసుల్లో ఇరుక్కుపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా తనను పక్కన పెట్టేయడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు..వెరసి కోడెల వంటి సీనియర్ నేత ఆత్మహత్యకు దారితీశాయని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఆయన అభిమానులు అంటున్నారు.. కోడెల ఆత్మహత్య ముమ్మూటికి ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు నాలుగు రోజుల పాటు …

Read More »

అమరావతి స్కాం రూ.లక్ష కోట్లు.. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి సంచలన వాఖ్యలు

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్‌ …

Read More »

అలాచేస్తే వారం రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుంది… ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పరపాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వారంరోజులు మందు తాగేవాళ్లంతా స్ట్రైక్‌ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుందన్నారు.కేవలం రూ .8.50కి తయారయ్యే మద్యంను రూ. 50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు . అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్‌ ఎంతో …

Read More »

చంద్రబాబుని ప్రశ్నలతో బయపెట్టిన నాయకుడు ఎవరో తెలుసా?

చంద్ర‌బాబునాయుడుకు మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన ప‌రిపాల‌న చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్ర‌బాబు గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధిస్తుందని ఇటీవల ఓ ఛానల్‌లో వచ్చిన సర్వేపై ఆయన స్పందిస్తూ పై విధంగా …

Read More »

మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి..!

ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఇటు చంద్ర‌బాబు, అటు మోడీ ప్ర‌భుత్వాలు రెండూ క‌లిసి న‌ట్టేట ముంచాయ‌న్నారు. పోల‌వ‌రం పేరుతో చంద్ర‌బాబు స‌ర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat