ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన …
Read More »కుప్పకూలిన టాప్ ఆర్డర్..చేపాక్ లో చేదు అనుభవం !
చేపాక్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది వెస్టిండీస్. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ కి చేదు అనుభవం ఎదురయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. రోహిత్, రాహుల్, కోహ్లి చేతులెత్తేశారు. విండీస్ బౌలర్స్ ధాటికి వెనుదిరిగారు. ఇప్పుడు భారం మొత్తం శ్రేయస్స్, పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గాని పంత్ అద్భుతంగా …
Read More »ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్
టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …
Read More »ధోనీ వరల్డ్ కప్ ఆడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెస్టిండీస్ ఆలు …
Read More »విరాట్ కోహ్లీ మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ …
Read More »భారత్-వెస్టిండీస్ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం
రేపు బ్లాక్ డే సందర్భంగా ఉప్పల్ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కాగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్ డే నేపథ్యంలో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్ మహేష్ …
Read More »టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »ధోని ఫ్యాన్స్…ఇది విని తట్టుగోగలరా..? కాని తప్పదు !
భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటివరకు విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే తాజాగా ధోని ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అది అచుడిన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఎందుకంటే టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ తరువాత వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే ధోని అందులో ఆడుతాడనే అందరు భావించారు. అయితే తాజాగా బీసీసీఐ ఇచ్చిన సమాచాచారం …
Read More »వచ్చిన అవకాశాన్ని వాడుకొని వీరుడిగా నిలిచాడు..మన తెలుగోడు!
టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ అడుతున్నారు. ఇందులో మొదట బ్యాట్టింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ కొట్టింది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ బుమ్రా దెబ్బకు కుప్పకూలింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మన తెలుగు కుర్రోడు హనుమా …
Read More »ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?
ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …
Read More »